All
-
ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు నోటీసులు
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ను, హైకోర్టు అనుమతించింది. గవర్నర్, అసెంబ్లీల సెక్రెటరీలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను ప్రతివాదులుగా చేర్చింది. తన కోటాలో…
Read More » -
సిపిఐ నారాయణ పై పోలీసులకు చిరు అభిమానులు పిర్యాదు
సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి ని చిల్లర బేరగాడు , రాజకీయ బేరగాడు , రాజకీయ బ్రోకర్ అని ప్రెస్…
Read More » -
కృష్ణదాస్కు తెలిసే ఇసుక దందా..?
మాజీ ఉపముఖ్యమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో ఇసుక అక్రమాలపై అదే పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని…
Read More » -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
అతివేగం నిర్లక్ష్యం అడ్డదారిలో గమ్యం చేరుకోవాలని చేసిన తప్పిదం వల్ల కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం మేసూరు గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న…
Read More » -
ఈనెల 21న కాంగ్రెస్ భారీ ర్యాలీ….. ఈడి ఆఫీస్ వద్ద ధర్నా
రాహుల్ గాంధీ పై సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈనెల 21 న నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ…
Read More » -
రొంపిచర్ల టిడిపి అధ్యక్షుడు పై హత్యాయత్నం
*పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది పల్నాడు జిల్లాలో వైసిపి కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడికి పూనుకున్నారు రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డి…
Read More » -
కోనసీమ వరదల్లో ముగ్గురు మృతి
ఇటీవల కోనసీమలో కురిసిన వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహించి ఎనలేని నష్టాన్ని చూపించింది గోదావరి జిల్లాల్లో సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వరద నీటిలో జారిపడి పేరిచర్ల…
Read More » -
ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వా )నికి మరోసారి చుక్కెదురైంది. పిడి ఖాతాలకు మళ్ళించిన…
Read More » -
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు కరాబ్
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సోమవారం నాడు జరిగిన పోలింగ్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఓటును ఖరాబ్ చేసుకున్నారు ఓటు వేయడానికి వెళ్ళినా ఆమె పెన్నుతో…
Read More »







