ముఖ్యాoశాలు
-
మునుగోడులో మునుగుతామని భయం..? బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటనమే
ముందే ముందస్తుకెళ్లాలని టీఆర్ఎస్లో చర్చ.. బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటమే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే కత్తిమీద సామే టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో మొదలైన గుబులు..…
Read More » -
1479 కోట్లతో తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల…
Read More » -
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కఢ్
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కఢ్ ఘనవిజయం సాధించారు.మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్కఢ్పై విపక్షాల…
Read More » -
కాంగ్రెస్ పార్టీని మోసగించిన నయవంచకుడు…సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు
అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం. మునుగోడు ఎమ్మెల్యే, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన…
Read More » -
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు కారణం ……మెస్లో సిబ్బంది స్నానాలు చేస్తూవిద్యార్థుల కంటపడ్డారు
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు కారణం … ……మెస్లో సిబ్బంది స్నానాలు చేస్తూవిద్యార్థుల కండపడ్డారు బాసర ట్రిపుల్ ఐటీ లో దారుణం వెలుగులోకి వచ్చింది. గత…
Read More » -
తెలంగాణరాష్ట్రసమితిని గట్టు ఎక్కించే ప్రయత్నంలో ఒక మాజీమంత్రి….
* రియల్ ఎస్టేట్లో డబ్బులు దండుకొని పార్టీకి పెడుతున్న వైనం….. * పేదల భూములే ఆయనకి ఆహారం * ఎంతమంది ఈడీలు వచ్చినా మోడీలు వచ్చిన ఆయనని…
Read More » -
వివాదాస్పద భూములను తిరిగి రైతులకు అందజేత
77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట,…
Read More » -
స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు యత్నాలు.. అడ్డుకున్న జగ్గారెడ్డి….వృధా ప్రయాస
సదాశివపేట స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 30 ఏళ్లుగా మూతపడిన పరిశ్రమలో కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మూతపడిన పరిశ్రమ స్థలాన్ని…
Read More » -
2024 లో వచ్చే ఎన్నికల్లో కుప్పం అభ్యర్థి భరత్…. గెలిస్తే మంత్రి పదవి…. సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తాము గెలుచుకుంటామని మా దగ్గర ఆ సత్తా ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు కుప్పం పర్యటనలో ఆయన పార్టీ…
Read More »







