ముఖ్యాoశాలు
-
జిహెచ్ఎంసి అవినీతి బయటకు రాకుండా ఆపుతున్న అధికారులు
*గత మేయర్ హయాంలో జరిగిన ఆక్రమణలు *జిహెచ్ఎంసి అవినీతి బయటకు రాకుండా ఆపుతున్న అధికారులు * అవినీతికి అడ్డగా మారిన జిహెచ్ఎంసి నగరపాలక సంస్థ ఇప్పటికీ…
Read More » -
వానలు కురవటం లేదని వాన దేవుడిపై పోలీసులకు వింత పిర్యాదు
కొన్ని చోట్ల కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లుగా భీకరమైన వడగళ్లు పడుతున్నాయి.దీంతో నదులు, చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో నిండిపోయారు. కొన్ని చోట్ల నదులు…
Read More » -
వైసీపీలో వర్గ పోరు
ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీలో వర్గాల పోరు మరోసారి బయటపడింది. తమ ప్రతిపాదనతోనే ముఖ్యమంత్రి కళాశాలల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పొందూరుకు చెందిన వైసీపీ నాయకుడు చెప్పుకుంటుండగా..…
Read More » -
విద్యార్థులు కట్టిన ఫీజులు సహా అన్ని శాఖల నిధులు పీడీ ఖాతాలోకే
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాయను పదేపదే ప్రదర్శిస్తోంది. పీడీ ఖాతాల పేరుతో నిత్యం నిధులను భారీఎత్తున మళ్లించుకుపోతోంది. కేంద్ర పథకాల నిధులు మొదలు…
Read More » -
కాపు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం మరియు విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ
హెచ్ . కె.ఎస్ , తెలంగాణ కాపు సంఘం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరీ గార్డెన్లో వివిధ రంగాలలో సేవలు చేసినటువంటి కాపు ప్రముఖులకు సన్మాన…
Read More » -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71 గ్రామాలు జలదిగ్బంధం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో 71 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి మొత్తం 12277…
Read More » -
పోలీస్ కస్టడీకి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు
అత్యాచారం, హత్యాయత్నం కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హయత్ నగర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది…
Read More » -
తెలంగాణ లో డెంగీ వ్యాధితో ముగ్గురు మృతి తో
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మరియు మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్ పల్లి లో ఒక్కరు డెంగీ వ్యాధి మృతిచెందారు .భద్రాద్రి…
Read More » -
ప్రతిపక్షంపై జగన్ మరోసారి ఫైర్
వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దూషించడం తగదని టిడిపి నేత చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ ఫైర్ అయ్యారు ఆరు…
Read More »







