తెలంగాణ
-
హైదరాబాదును ముంచి ఎత్తిన వాన…. కాలనీలన్నీ జలమయం
ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉదయం నుండే ప్రారంభమయ్యాయి ఎడ తెరిపి లేకుండా ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల…
Read More » -
సంగారెడ్డి జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి?…. హత్య!
సంగారెడ్డి: జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. ఇది ప్రణాళిక ప్రకారమే హత్య ఆని జోగినిలు ఆరోపించారు ఐతే జిల్లాలోని మారేడ్పల్లిలో జరిగిన బోనాల జాతరకు…
Read More » -
జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా దూసుకెళ్తున్న కలెక్టర్ “యాస్మిన్ పాషా”
సమస్యలు తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకుంటూ పెద్ద, చిన్న అని తేడాలు లేకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా మహిళా సాధికారత ధ్యేయంగా ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని వాటికి…
Read More » -
వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే…
Read More » -
ప్రభుత్వ ఉద్యోగులంతా బినామీలే…
వెస్ట్ మర్రేడ్పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు కేసు పోలీసుల విచారణ దాకా వెళ్ళింది పోలీసు విచారణ అంటే దాదాపు ఆ కేసు ఒక దరికి చేరినట్టే పోలీసులు తప్పుచేసి దొరికితే…
Read More » -
బల్కంపేట కమ్యూనిటీ హాల్ చెత్తకుప్పలను తొలగింపు
మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం గురువారం నాడు టిఆర్ఎస్ నాయకులు అమీర్పేట డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి సిబ్బందితో బల్కంపేట బి జె…
Read More » -
ఊపిరాగినా కాటి పన్ను కట్టాల్సిందే
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు.. అన్నట్టుగా ఉన్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలనలో సగటు మనిషి జీవితం. ఒకే దేశం.. ఒకే మార్కెట్..…
Read More » -
బియ్యం సేకరణకు ఎఫ్ సి ఐ కి కేంద్రం ఆదేశం
గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై పలు రకాల విమర్శలు చేస్తూ వచ్చింది రైతులకు సంబంధించిన ఓట్లు కొనుగోలు చేయొద్దని చెప్పినట్టుగా కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన…
Read More » -
తెలంగాణలో మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ దొంగ…..
ఇనాం భూములు, వర్క్ బోర్డ్ భూములు, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, టార్గెట్ ఒక మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభయహస్తం తీసుకొని పేదల…
Read More »




